Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాలికి 150 లడ్డూలు... నిందితుడికి రాచమర్యాదలా?

Webdunia
శనివారం, 31 జనవరి 2015 (10:40 IST)
కోల్ స్కామ్ కేసులో సుమారు నాలుగేళ్ళపాటు జైల్లో గడిపి గతవారం బెయిలుపై విడుదలైన గాలి జనార్ధన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం రాచమర్యాదలు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. 
 
స్వామి వారి దర్శనార్థం తిరుమలకు మందీమార్బలంతో వచ్చిన ఆయనకు వీఐపీలు బస చేసే శ్రీ కృష్ణదేవరాయ అతిధి గృహంలో గదులు కేటాయించడంతో పాటు అత్యంత ప్రాధాన్యతగల ముఖ్యులకు మాత్రమే ఇచ్చే ఎల్-1 కేటగిరి టికెట్లను 17 ఇచ్చింది.
 
టీటీడీ అధికారులు దగ్గరుండి వారికి దర్శనం చేయించడంతో పాటు 150 లడ్డూలు, భారీగా ఇతర ప్రసాదాలు ఇచ్చి సకల మర్యాదలూ చేశారు. ఒక నిందితుడికి ఇటువంటి మర్యాదలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments