Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకన్న దర్శనానికి వచ్చిన గాలి జనార్థన్ రెడ్డి

Webdunia
శనివారం, 31 జనవరి 2015 (06:05 IST)
ప్రముఖ పారిశ్రామికవేత్త, గనుల కుంభకోణంలో ముద్దాయి అయిన గాలి జనార్దన్‌రెడ్డి శుక్రవారం రాత్రి కాలినడకన తిరుమలకు వచ్చారు. బెయిల్‌పై ఇటీవల విడుదలైన జనార్థన రెడ్డికి చివరి కేసులో విముక్తి లభించిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన శ్రీవారి దర్శనార్థం కుటుంబంతో కలసి వచ్చారు. కుటుంబ సభ్యులు నేరుగా తిరుమలకు చేరకున్నారు. 
 
ఆయన మాత్రం అలిపిరి మార్గం నుంచి కాలి నడకన రాత్రి పది గంటలకు తిరుమలకు చేరుకున్నారు. శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments