Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2020 (21:27 IST)
కృష్ణాజిల్లాలో 2022 నాటికి ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి అందించేందుకు రూ.599, 94 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం లభించినట్లు జిల్లా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ చెప్పారు.

బుధవారం నగరంలోని తమ ఛాంబర్లో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి అమలు పై ఆర్.డబ్ల్యు. ఎస్ ఎస్సీ అమరేశ్వర రావు తో కలిసి కలెక్టర్ ఇంతియాజ్ సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 7,80,637 గృహాలుండగా వాటిలో 2,61,670 ఇళ్లకు మంచినీటి కుళాయిలు వున్నాయన్నారు. 
 
సుమారు 4.50 లక్షలకు ఇళ్లకు మంచినీటి కుళాయి సదుపాయం కల్పించేందుకు, 95910 ఇళ్లకు రెగ్జిష్టింగ్ డిస్ట్రిబ్యుషన్ కొరకు ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు.ఇందుకు సంబంధించిన ఆర్థిక శాఖ ఆమోదం లభించగ, ప్రభుత్వ పరిపాలన అమోదం త్వరలో జారీ కానున్నట్ల తెలిపారు.ఇందుకు సంబంధించిన తదుపరి కార్యాచరణపై ఆర్డబ్ల్యూఎస్ ఎస్సి అమరేశ్వర రావు కలెక్టర్ ఇంతియాజ్ మీక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments