Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యలంక బీచ్‌కు వెళ్లారు.. ఇద్దరు యువకులు మునిగిపోయారు..

సెల్వి
బుధవారం, 29 మే 2024 (21:04 IST)
హైదరాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువకులు బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో వాగులో కొట్టుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన ఆరుగురు యువకులు బుధవారం ఉదయం ప్రముఖ పర్యాటక కేంద్రమైన సూర్యలంక బీచ్‌కు వెళ్లారు. 
 
హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా నల్లమడ వాగు వద్ద స్నానానికి దిగారు. వారిలో ఒకరు బలమైన నీటి ప్రవాహంలో కొట్టుకుపోగా, అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు కూడా కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకారులు, ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టారు.
 
సన్నీ, సునీల్ అనే ఇద్దరు యువకుల మృతదేహాలను వెలికి తీయగా, గిరి, నందు అనే మరో ఇద్దరి కోసం  గాలిస్తున్నారు. నలుగురు యువకులు వేసవి సెలవుల కోసం ఆంధ్రా వెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

ఆసక్తి రేపుతున్న పౌరుషం - ది మ్యాన్ హుడ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments