Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యలంక బీచ్‌కు వెళ్లారు.. ఇద్దరు యువకులు మునిగిపోయారు..

సెల్వి
బుధవారం, 29 మే 2024 (21:04 IST)
హైదరాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువకులు బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో వాగులో కొట్టుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన ఆరుగురు యువకులు బుధవారం ఉదయం ప్రముఖ పర్యాటక కేంద్రమైన సూర్యలంక బీచ్‌కు వెళ్లారు. 
 
హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా నల్లమడ వాగు వద్ద స్నానానికి దిగారు. వారిలో ఒకరు బలమైన నీటి ప్రవాహంలో కొట్టుకుపోగా, అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు కూడా కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకారులు, ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టారు.
 
సన్నీ, సునీల్ అనే ఇద్దరు యువకుల మృతదేహాలను వెలికి తీయగా, గిరి, నందు అనే మరో ఇద్దరి కోసం  గాలిస్తున్నారు. నలుగురు యువకులు వేసవి సెలవుల కోసం ఆంధ్రా వెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments