Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ ఆస్పత్రిలో నలుగురు ఖైదీలు పరారీ, వారికి కరోనావైరస్

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (19:43 IST)
కరోనావైరస్ మహమ్మారి అందరినీ భయాందోళనలో ముంచుతున్నది. కరోనావైరస్ అంటేనే ప్రాణం పోతుందన్న మరణ భయం అందరిలో కూరుకుపోయింది. హైదరాబాదు లోని గాంధీ ఆస్పత్రి నుంచి నలుగురు ఖైదీలు పరారయ్యారు. చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు కరోనా వైరస్ అనే అనుమానంతో ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించారు.
 
అక్కడ పరీక్షలో వారికి కరోనా ‌పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది. దీంతో అక్కడ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆస్పత్రి సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్స్ కళ్లుగప్పి నలుగురు ఖైదీలు కోవిడ్ వార్డు నుండి పరారయ్యారు. ఉదయం వారు కనిపించక పోవడంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
 
ఆస్పత్రి నుంచి తప్పించుకున్న ఖైదీల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. గతంలో కూడా ఓసారి గాంధీ ఆస్పత్రి నుంచి ఇద్దరు ఖైదీలు పరారీ కాగా రెండు రోజుల్లో పోలీసులు వారిని పట్టుకొని గాంధీ స్పత్రికి తీసుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

Madhumita : శివ బాలాజీ, మధుమిత నటించిన జానపద గీతం గోదారికే సోగ్గాన్నే విడుదల

Srileela: వార్నర్ క్రికెట్ లో వుంటే వికెట్స్ అంటారు, రాబిన్ హుడ్ కోసం టికెట్స్ అంటారు : శ్రీలీల

David Warner: రాబిన్‌హుడ్‌ కోసం హైదరాబాదులో డేవిడ్ వార్నర్- హగ్ ఇవ్వని కేతిక (video)

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments