Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాల జిల్లాలో విషాదం.. మట్టిమిద్దె కూలి నలుగురు మృతి

వరుణ్
శుక్రవారం, 2 ఆగస్టు 2024 (08:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాలలో విషాదం చోటుచేసుకుంది. మట్టిమిద్దె కూలి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. ఈ ఘటనలో జిల్లాలోని చాగలమర్రి మడలం చిన్నవంగలిలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు. 
 
ఈ ఘటనలో భార్యాభర్తలు గణశేఖర్ రెడ్డి (45), భార్య దస్తగిరమ్మ (38), వారి ఇద్దరు కుమార్తెలు పవిత్ర (16), గురులక్ష్మి (10)లు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను గ్రామస్తులంతా కలిసి వెలికి తీశారు. కాగా, ఈ దంపతులకు చెందిన మరో కుమార్తె ప్రొద్దుటూరలో చదువుకుంటుంది. దీంతో ఆ యువతి మాత్రం ప్రాణాలతో బయటపడి అనాథగా మిగిలింది. రాత్రికి రాత్రి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తమ నుంచి భౌతికంగా దూరంకావడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

కార్తిక్ రాజు హీరోగా అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే చిత్రం ప్రారంభమైంది

మెగాస్టార్ చిరంజీవి 157 చిత్రం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments