Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాల జిల్లాలో విషాదం.. మట్టిమిద్దె కూలి నలుగురు మృతి

వరుణ్
శుక్రవారం, 2 ఆగస్టు 2024 (08:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాలలో విషాదం చోటుచేసుకుంది. మట్టిమిద్దె కూలి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం. ఈ ఘటనలో జిల్లాలోని చాగలమర్రి మడలం చిన్నవంగలిలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు. 
 
ఈ ఘటనలో భార్యాభర్తలు గణశేఖర్ రెడ్డి (45), భార్య దస్తగిరమ్మ (38), వారి ఇద్దరు కుమార్తెలు పవిత్ర (16), గురులక్ష్మి (10)లు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను గ్రామస్తులంతా కలిసి వెలికి తీశారు. కాగా, ఈ దంపతులకు చెందిన మరో కుమార్తె ప్రొద్దుటూరలో చదువుకుంటుంది. దీంతో ఆ యువతి మాత్రం ప్రాణాలతో బయటపడి అనాథగా మిగిలింది. రాత్రికి రాత్రి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తమ నుంచి భౌతికంగా దూరంకావడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments