Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్‌కు తీవ్ర అస్వస్థత?

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (14:35 IST)
చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత, సినీ నటుడు శివప్రసాద్‌ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 
 
నిజానికి గత కొన్ని రోజులకు ముందు ఆయన అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ను చెన్నైకు తరలించి చికిత్స అందించగా ఆయన కోలుకున్నారు. దీంతో ఆయన్ను డిశ్చార్చ్ చేయడంతో ఇంటికి వెళ్లారు. 
 
అయితే, ఆయన మళ్లీ అస్వస్థతకు లోనుకావడంతో చెన్నైకు తరలించి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
ఆయనకు కిడ్నీ సంబంధిత వ్యాధి మళ్లీ తిరగదోడడంతో శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం అందిస్తున్నారు. చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి శివప్రసాద్ రెండుసార్లు టీడీపీ తరపున గెలుపొందారు. 
 
రాష్ట్ర విభజన సమయంలోనూ, విభజన హామీల నెరవేర్చాలని కోరుతూ రోజుకొక వేషం చేసి పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతూ. ప్రతి ఒక్క ఎంపీ దృష్టిని తనవైపునకు మరల్చుకున్న విషయం తెల్సిందే. అలాంటి శివప్రసాద్ ఇపుడు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments