Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరి ప్రాంత అమ్మాయితో రాధ వివాహం...

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2023 (14:44 IST)
విజయవాడలో కాపు సామాజిక వర్గంలో బలమైన యువ నేతగా ఉన్న దివంగత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నర్సాపురానికి చెందిన యువతిని ఈయన వివాహం చేసుకోనున్నారు. ఆమె పేరు పుష్పవల్లి. ఈమెతో వంగవీటి రాధ వివాహం నిశ్చమైనట్టు ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు.
 
మాజీ ఎమ్మెల్యే అయిన వంగవీటి రాధకు నర్సాపురం మాజీ మున్సిపల్ మాజీ ఛైర్మన్ జక్కం అమ్మాని, బాబ్జీల చిన్న కుమార్తె పుష్పవల్లితో నిశ్చితార్థం ఈ నెల 19వ తేదీన, వీరి వివాహం మాత్రం అక్టోబరు నెలలో జరుగనుంది. మరోవైపు, తమ అభిమాన నేత వంగవీటి రాధ నివాసంలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే వార్తతో వంగవీటి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. తాము ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైందని అంటున్నారు. కాగా, వంగవీటి రాధ వివాహం రాజకీయ వర్గాల్లో సైతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు అంటున్న జానీ మాస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments