Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వకపోవచ్చు : బాలినేని శ్రీనివాస రెడ్డి

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (19:46 IST)
వచ్చే ఎన్నికల్లో తనకు అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వకపోవచ్చని మాజీ మంత్రి, వైకాపా ఎంపీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కొండపి నియోజకవర్గం సింగరాయకొండలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వకపోవచ్చన్నారు. బహుశా తన భార్య శశీదేవికి టిక్కెట్ ఇస్తారేమోనని వ్యాఖ్యానించారు. 
 
"నీకు సీటు లేదు.. నీ భార్యకు ఇస్తాం" అంటే చేసేదేమీ లేదని అన్నారు. మహిళలకు టిక్కెట్ ఇస్తున్నపుడు నేనైనా తప్పుకోవాల్సిందేనని ఆయన చెప్పుకొచ్చారు. కొండపి నియోజకవర్గంలో అశోక్ బాబు అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ నేతలు పార్టీ గెలుపు కోసం పని చేయాలని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments