Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వకపోవచ్చు : బాలినేని శ్రీనివాస రెడ్డి

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (19:46 IST)
వచ్చే ఎన్నికల్లో తనకు అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వకపోవచ్చని మాజీ మంత్రి, వైకాపా ఎంపీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కొండపి నియోజకవర్గం సింగరాయకొండలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వకపోవచ్చన్నారు. బహుశా తన భార్య శశీదేవికి టిక్కెట్ ఇస్తారేమోనని వ్యాఖ్యానించారు. 
 
"నీకు సీటు లేదు.. నీ భార్యకు ఇస్తాం" అంటే చేసేదేమీ లేదని అన్నారు. మహిళలకు టిక్కెట్ ఇస్తున్నపుడు నేనైనా తప్పుకోవాల్సిందేనని ఆయన చెప్పుకొచ్చారు. కొండపి నియోజకవర్గంలో అశోక్ బాబు అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ నేతలు పార్టీ గెలుపు కోసం పని చేయాలని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments