Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

ఠాగూర్
ఆదివారం, 18 మే 2025 (16:56 IST)
టీడీపీ కార్యకర్త ఇసకపల్లి రాజుపై దాడి కేసులో వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను తుళ్ళూరు పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. శనివారం రాత్రి అమరావతి పరిధిలోని ఉద్ధండరాయుని పాలెంలోకి ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. దీంతో ఆ కారు డ్రైవర్‌ను టీడీపీ కార్యకర్త రాజు మందలించారు. 
 
ఈ నేపథ్యంలో రాజుపై మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరులు దాడి చేసి, సురేశ్ ఇంటికి బలవంతంగా లాక్కెళ్లారు. అక్కడ రాజుపై నందిగం సురేశ్‌, అతని సోదరుడు ప్రభుదాస్‌ దాడి చేశారని బాధితుడు భార్య తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి నందిగం సురేశ్‌పై కేసు నమోదు చేసి విరాచరణ జరుపుతున్నారు. కాగా, పరారీలో ఉన్న సురేశ్ సోదరుడు ప్రభుదాస్, అతని బంధువుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, నందిగం సురేశ్ అరెస్టుపై ఆయన భార్య మండిపడ్డారు. తన భర్త అరెస్టుకు వ్యతిరేకంగా తుళ్ళూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం