Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లెక్సీల వివాదం.. బాహాబాహీలకు దిగిన వైకాపా - టీడీపీ నేతలు

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (15:28 IST)
గుంటూరు జిల్లా పల్నాడులో అధికార వైకాపా, ప్రతిపక్ష టీడీపీ నేతలు, కార్యకర్తలు మరోమారు తలపడ్డారు. ఫ్లెక్లీల ఏర్పాటుపై చెలరేగిన వివాదం కాస్త పెద్దదై ఇరు పార్టీల నేతలు బాహాబాహీకి దిగారు. ఈ వివాదం కాస్త పెద్దదికానుందని గ్రహించిన పోలీసులు అప్రమత్తమయ్యారు. 
 
నిజానికి ఈ ఫ్లెక్సీల వివాదం మాచెర్ల నియోజకవర్గంలో జరిగింది. ఇది క్రమక్రమంగా విస్తరించి నర్సారావు పేట నియోజవకవర్గానికి వ్యాపించింది. మాచర్ల ‌‍ఇంచార్జ్‌గా బ్రహ్మారెడ్డి నియామకం తర్వాత మాచర్లలో టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 
 
అయితే, అదే రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీలను చింపివేశారు. అయితే, ఈ ఫ్లెక్సీలను వైకాపా కార్యకర్తలే చింపివేశారంటూ టీడీపీ ఆందోళనకు దిగింది. ఆ తర్వాత నర్సారావు పేట మండలం కేశానుపల్లిలో టీడీపీ వైకాపా వర్గాల మధ్య ఫ్లెక్సీల ఏర్పాటు తీవ్ర వివాదానికి కారణమయ్యారు. దీంతో పోలీసులు గట్టి భద్రతను కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments