వాళ్లకు రెడ్ లైట్ పెట్టాల్సిందే... అసెంబ్లీలో చంద్రబాబు

అసెంబ్లీ సమావేశాలు జరుగకుండా అడ్డుపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియంకు మెట్లు పెట్టి అంత ఎత్తున నిర్మించినా, నిరసనలు తెలుపుతూ నేరుగా స్పీకర్ దాకా వెళ్లడాన

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2017 (19:32 IST)
అసెంబ్లీ సమావేశాలు జరుగకుండా అడ్డుపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియంకు మెట్లు పెట్టి అంత ఎత్తున నిర్మించినా, నిరసనలు తెలుపుతూ నేరుగా స్పీకర్ దాకా వెళ్లడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. " అధ్యక్షా... వీళ్లకు క్రమశిక్షణ లేదు. వీరికి రెడ్ లైట్ పెట్టాల్సిందే. స్పీకర్ స్థానం మెట్లు వద్ద రెడ్ లైట్ పెట్టి ఆ లైటు దాటి వస్తే వారిపై చర్యలు తీసుకునేట్లు చేయాలి. 
 
ఈ సమావేశాల్లో కనీసం ఒక బిల్లుపై చర్చకు వచ్చారా. 9 గంటలకు ఒక్కసారి కూడా ప్రశ్నోత్తరాలు జరుగనిచ్చారా? వీరిని క్రమశిక్షలో పెట్టాల్సిందే. వీరికి శిక్షణా తరగతులు పెట్టండి. తరగతుల్లో అన్నీ వీరికి చెప్పాలి. అప్పటికీ లైన్ దాటితే వేటు వేయాల్సిందే. వీరిలో జిల్లా ఎమ్మెల్యేలున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల కష్టాలు పట్టవా. ప్రజల కష్టాలు చెప్పరా" అంటూ ప్రశ్నించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9- ప్రియాశెట్టి అవుట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments