Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లకు రెడ్ లైట్ పెట్టాల్సిందే... అసెంబ్లీలో చంద్రబాబు

అసెంబ్లీ సమావేశాలు జరుగకుండా అడ్డుపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియంకు మెట్లు పెట్టి అంత ఎత్తున నిర్మించినా, నిరసనలు తెలుపుతూ నేరుగా స్పీకర్ దాకా వెళ్లడాన

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2017 (19:32 IST)
అసెంబ్లీ సమావేశాలు జరుగకుండా అడ్డుపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియంకు మెట్లు పెట్టి అంత ఎత్తున నిర్మించినా, నిరసనలు తెలుపుతూ నేరుగా స్పీకర్ దాకా వెళ్లడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. " అధ్యక్షా... వీళ్లకు క్రమశిక్షణ లేదు. వీరికి రెడ్ లైట్ పెట్టాల్సిందే. స్పీకర్ స్థానం మెట్లు వద్ద రెడ్ లైట్ పెట్టి ఆ లైటు దాటి వస్తే వారిపై చర్యలు తీసుకునేట్లు చేయాలి. 
 
ఈ సమావేశాల్లో కనీసం ఒక బిల్లుపై చర్చకు వచ్చారా. 9 గంటలకు ఒక్కసారి కూడా ప్రశ్నోత్తరాలు జరుగనిచ్చారా? వీరిని క్రమశిక్షలో పెట్టాల్సిందే. వీరికి శిక్షణా తరగతులు పెట్టండి. తరగతుల్లో అన్నీ వీరికి చెప్పాలి. అప్పటికీ లైన్ దాటితే వేటు వేయాల్సిందే. వీరిలో జిల్లా ఎమ్మెల్యేలున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజల కష్టాలు పట్టవా. ప్రజల కష్టాలు చెప్పరా" అంటూ ప్రశ్నించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments