Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరు ఆస్పత్రిలో తొలి శిశు గుండె ఆపరేషన్.. వైద్య బృందానికి అభినందనల వెల్లువ

జిల్లా కేంద్రమైన గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో తొలి శిశు గుండె శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. డాక్టర్ గోఖలే బృందం ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేయగా, ఈ ఆస్పత్రిలో ప్రతి రోజూ ముగ్గురు శిశువులకు చికిత్స చే

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (08:44 IST)
జిల్లా కేంద్రమైన గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో తొలి శిశు గుండె శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. డాక్టర్ గోఖలే బృందం ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేయగా, ఈ ఆస్పత్రిలో ప్రతి రోజూ ముగ్గురు శిశువులకు చికిత్స చేయగల సామర్ధ్యం ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజునాయుడు వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... ప్రకాశం జిల్లా, చీరాల మండలం పందిళ్లపల్లికి చెందిన దంపతులు గోపి, ఏసుమణి కుమారుడు నాలుగేశ్ల బెన్ని సాల్మనకు బుధవారం ఉదయం సహృదయ ట్రస్ట్‌ డాక్టర్‌ గోపాలకృష్ణ గోఖలే ఆధ్వర్యంలో హృదయ శస్త్రచికిత్సను నిర్వహించినట్టు తెలిపారు. 
 
రాష్ట్రంలోనే ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటువంటి శస్త్రచికిత్స నిర్వహించడం తొలిసారి అన్నారు. సుమారు రూ.2 లక్షలు ఖర్చయ్యే ఈ చికిత్సను ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహిస్తామన్నారు. చికిత్స చేసిన గోఖలేతో పాటు ఆయన బృదంలోని డాక్టర్లు డీవీ రమణ, శ్రీనివాసులు, వై.ఉషారాణి, కె.సుధాకర్‌, సుష్మాగాయత్రిని ప్రత్యేకంగా సన్మానించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments