Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధవళేశ్వరం డ్యామ్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (20:07 IST)
ఏపీలో ‌భారీ వర్షాలకు గోదావరి నది వరద పోటెత్తుతోంది. ఊహించిన దానికంటే ఎక్కువగా వరద నీరు వ‌చ్చి చేర‌డంతో డ్యామ్‌కు ఉన్న 175 గేట్లను సైతం ఎత్తేశారు. కొద్దిసేపటి క్రితం ఇన్ ఫ్లో 10 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వస్తున్న వరదను వస్తున్నట్లే సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

గత కొన్ని రోజులుగా జోరుగా వర్షాలు కురుస్తుండడంతో అధికార యంత్రాంగం అలర్టయింది. విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు ఎప్పటికప్పడు వరద ప్రవాహం అంచనాలు తెలుసుకుంటూ.. గోదావరి ముంపునకు గురయ్యే ప్రాంతాల వారిని అలర్ట్ చేస్తున్నారు.

ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 9.40 అడుగులు మెయిన్ టెయిన చేస్తూ.. ఎగువ నుండి వస్తున్న 10 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో వరద హెచ్చరికలు జారీ చేస్తూ.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలకు చేరుకునేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు సిద్ధంగా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments