Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధవళేశ్వరం డ్యామ్‌ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (20:07 IST)
ఏపీలో ‌భారీ వర్షాలకు గోదావరి నది వరద పోటెత్తుతోంది. ఊహించిన దానికంటే ఎక్కువగా వరద నీరు వ‌చ్చి చేర‌డంతో డ్యామ్‌కు ఉన్న 175 గేట్లను సైతం ఎత్తేశారు. కొద్దిసేపటి క్రితం ఇన్ ఫ్లో 10 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వస్తున్న వరదను వస్తున్నట్లే సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

గత కొన్ని రోజులుగా జోరుగా వర్షాలు కురుస్తుండడంతో అధికార యంత్రాంగం అలర్టయింది. విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు ఎప్పటికప్పడు వరద ప్రవాహం అంచనాలు తెలుసుకుంటూ.. గోదావరి ముంపునకు గురయ్యే ప్రాంతాల వారిని అలర్ట్ చేస్తున్నారు.

ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 9.40 అడుగులు మెయిన్ టెయిన చేస్తూ.. ఎగువ నుండి వస్తున్న 10 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో వరద హెచ్చరికలు జారీ చేస్తూ.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలకు చేరుకునేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు సిద్ధంగా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments