Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడవికి నిప్పు.. మానవాళికి ముప్పు.. ప్రత్యేక రక్షణ చర్యలు

Webdunia
సోమవారం, 22 డిశెంబరు 2014 (21:25 IST)
అటవీశాఖలోని వన్యమృగ ప్రాణ సంరక్షణ విభాగం అడవులను కాపాడడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తిరుపతి శేషాచల అడవుల్లోని 200 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఈ ప్రదేశంలో జంతువులను జీవరాశులను కాపాడేందుకు కనీసం 150 మందిని నియమించినట్లు డిఎఫ్వో శ్రీనివాసులు తెలిపారు.
 
సోమవారం ఉదయం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పక్షులు, చెట్లు, ఔషధమొక్కలు అడవికి నిప్పు పెట్టడంతో సమూలంగా నాశనమవుతున్నాయని అన్నారు. దీంతో ప్రత్యేకంగా రక్షణ కోసం 145 మంది సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించినట్లు తెలిపారు. వీరు జూన్ 2015 వరకూ పని చేస్తారని చెప్పారు. 
 
తిరుమల కొండల్లోని 108 తీర్థాలకు ఎటువంటి నష్టం లేకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments