Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ నటి, ఏపీ మంత్రి రోజా చదివింది ఇంటర్, ఆస్తులు రూ. 13.7 కోట్లు

ఐవీఆర్
శనివారం, 20 ఏప్రియల్ 2024 (16:00 IST)
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖామంత్రి రోజా శనివారం తన నామినేషన్ పత్రాలను ఈసీకి సమర్పించారు. ఇందులో తన ఆస్తి వివరాలను తెలియజేసారు. 2019 ఎన్నికల సమయంలో రోజా ఆస్తులు రూ. 9.03 కోట్లు వుండగా ఇప్పుడు అవి రూ. 13.07 కోట్లకి పెరిగినట్లు ఆమె వెల్లడించారు.
 
ఈ ఆస్తుల్లో రూ. 5.09 కోట్లు చరాస్తున్నట్లు చూపించారు. రూ. 7.08 కోట్లు స్థిరాస్తులు వున్నట్లు పేర్కొన్నారు. కోటి రూపాయలు విలువైన బెంజ్ కారుతో పాటు 9 కార్లు వున్నట్లు ఆమె తెలియజేసారు. చదువు విషయానికి వస్తే తను చదివింది కేవలం ఇంటర్మీడియెట్ వరకేనని ఆమె తన అఫిడవిట్లో వెల్లడించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments