Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలకు పనికొచ్చే వ్యాజ్యాలు వేయండి, పవన్ ఫోటోపై కాదు: హైకోర్టు చురకలు

ఐవీఆర్
బుధవారం, 10 సెప్టెంబరు 2025 (12:49 IST)
ప్రభుత్వ కార్యాలయాలలో డిప్యూటీ సీఎం ఫోటో పెట్టడం అనే అంశంపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో కోర్టు వాదప్రతివాదనలను విన్న తర్వాత పవన్ కల్యాణ్ ఫోటోను ప్రభుత్వ కార్యాలయాలలో వుంచరాదనే పిటీషన్‌ను కొట్టివేసింది.
 
డిప్యూటీ సీఎం ఫోటో ప్రభత్వ కార్యాలయాలలో వుండరాదని ఎక్కడైనా నిషేధం వుందా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. రాజకీయ కారణాలతో పిటీషన్లు వేసారని పేర్కొన్న కోర్టు పిటీషన్ డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానిస్తూ... సమాజానికి పనికివచ్చే ప్రజాహిత వ్యాజ్యాలు వేయాలంటూ చురకలు అంటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Chapter 1: కాంతార చాప్టర్‌ 1.. రిషబ్ శెట్టి సతీమణి కన్నీళ్లు.. తారక్‌తో రిషబ్ ఫ్యామిలీ వీడియో వైరల్

Pawan Kalyan: దయచేసి సినిమాను చంపకండి, ఒకరినొకరు అభినందించుకోండి.. ఫ్యాన్స్‌కు పవన్ హితవు

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments