Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి మృతి

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (22:02 IST)
ప్రముఖ పంచాంగకర్త, జ్యోతిష్యవేత్త రామలింగేశ్వర సిద్ధాంతి ఆదివారం కన్నుమూశారు. ఆయనకు గుండెపోటు రావడంతో మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. శ్వాస పీల్చడం ఇబ్బందిగా ఉండటంతో ఆయన్ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచారు. 
 
కాగా, ఆయన పూర్తిపేరు ములుగు రామలింగేశ్వర పరప్రసాద్. స్వస్థలం గుంటూరు. అయితే, హైదరాబాద్ నగరంలో స్థిరపడ్డారు. గత మూడు దశాబ్దాలుగా జ్యోతిష్యం, పంచాంగం చెబుతూ విశిష్ట గుర్తింపు పొందారు. పలు టీవీ చానెళ్ళలోనూ, పత్రికల్లోనూ ఆయన జ్యోతిష్యం, పంచాంగ విశేషాలను ఎంతో మంది అనుసరిస్తుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments