Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్ పుణ్యంతో 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన బాలిక..?

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (15:07 IST)
ఫేస్‌బుక్ పుణ్యంతో 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ బాలిక తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. అయితే పెంచిన తల్లి మమకారం ఆమెను వేదనలో ముంచెత్తింది. వివరాల్లోకి వెళితే.. భవాని అనే అమ్మాయి నాలుగున్నరేళ్ల వయసున్నప్పుడు తల్లిదండ్రుల నుంచి తప్పిపోయింది. 
 
తండ్రి మాధవరావు, తల్లి వరలక్ష్మి తమ బిడ్డ కోసం ఎక్కడెక్కడో వెతికారు. కానీ ప్రాప్తం లేదనుకుని వదిలేశారు. అయితే భవానిని జయరాణి అనే మహిళ పెంచి పెద్ద చేసింది. చివరకు ఫేస్‌బుక్‌లో పోస్టు భవానీ ఫోటోను పోస్టు చేయడం ద్వారా ఆమెను తల్లిదండ్రులు గుర్తించారు.
 
అలా తల్లిదండ్రుల వద్దకు భవానీ చేరింది. కానీ భవానీని చిన్ననాటి నుంచి అన్నీతానై పెంచిన జయరాణిని వీడివెళ్లాల్సి రావడం భవానీని తీవ్ర భావోద్వేగాలకు గురిచేసింది.

సంబంధిత వార్తలు

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments