Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్‌ మోసం.. ఏడాది పరిచయం రూ.6లక్షల దాకా టోకరా..

ఫేస్‌బుక్‌ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన వ్యక్తి నమ్మించి మోసం చేశాడు. ఫేస్‌బుక్ పరిచయంతో బంగారు వస్తువులు, ల్యాప్‌టాప్, నగదు మొత్తం సుమారు ఐదు లక్షల రూపాయలు టోకరా వేశాడు.

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (10:44 IST)
ఫేస్‌బుక్‌ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన వ్యక్తి నమ్మించి మోసం చేశాడు. ఫేస్‌బుక్ పరిచయంతో బంగారు వస్తువులు, ల్యాప్‌టాప్, నగదు మొత్తం సుమారు ఐదు లక్షల రూపాయలు టోకరా వేశాడు. మోసపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. తుండల పరిధిలోని కావూరివారిపాలెం గ్రామానికి చెందిన జె.జశ్వంత్ వర్ధన్ రాజు వైజాగ్‌లో బీటెక్ చదువుతున్నాడు. ఇతనికి ఫేస్‌బుక్‌లో హేమశ్రీ అనే అమ్మాయితో పరిచయమైంది. ఈ పరిచయం ఏడాది పాటు సాగింది. ఈ పరిచయంతో నమ్మించి ల్యాప్‌ట్యాప్, రెండుజతల బంగారు గాజులు, చైను, నగదు మొత్తం రూ.4లక్షల వరకు జశ్వంత్ వర్ధన్ రాజు టోకరా వేశాడని పోలీసులు ఫిర్యాదు చేసింది. 
 
అంతేగాకుండా తమ ఇద్దరికి స్నేహితుడైన నర్సరావుపేట సమీప ప్రాంత వాసి వినయ్ చౌదరిని కూడా నమ్మించి రూ. 1.6 లక్షలు తీసుకుని జశ్వంత్‌ వర్ధన్‌రాజు మోసగించినట్లు ఆ ఫిర్యాదులో తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments