Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయంలో బూతు పురాణం పఠించిన మాజీ మంత్రి కొడాలి నాని

kodali nani
Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (09:48 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరోమారు తన నోటికి పని చెప్పారు. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఆయన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని బూతు పదాలతో దూషించారు. దీంతో ఆలయంలో ఉన్న భక్తులు సైతం నివ్వెర పోయారు. ఈ ఘటన గుడివాడలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గుడివాడ కాకర్ల వీధిలోని వేణుగోపాలస్వామి ఆలయంలో రూ.30 లక్షలతో నిర్మించిన కాలక్షేప మండపాన్ని కొడాలి నాని గురువారం ప్రారంభించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో రాజకీయాలు మాట్లాడటం, చంద్రబాబుపై విమర్శలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. 
 
ఆలయ ప్రాంగణంలో నిర్మించిన కాలక్షేప మండప ప్రారంభోత్సవ వేదికను సైతం వైకాపా రంగులతో కూడిన బెలూన్లతో నింపేశారు. దేవాలయాన్ని రాజకీయాలకు వాడుకోవటం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలు చేసేందుకు, బూతులు దూషించేందుకు కొడాలి నానికి మరో స్థలం లభించలేదా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments