మళ్లీ తెరపైకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి... కాంగ్రెస్ లేదా వైకాపాలో చేరిక?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ తెరపైకి వచ్చారు. గత కొన్ని రోజులుగా ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన.. ఇపుడు మళ్లీ ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరేంద

Webdunia
మంగళవారం, 25 జులై 2017 (08:26 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ తెరపైకి వచ్చారు. గత కొన్ని రోజులుగా ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన.. ఇపుడు మళ్లీ ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఇందులోభాగంగా తెర వెనుక ప్రయత్నాలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయని సమాచారం. ఢిల్లీలోని ఏఐసీసీ నేతలతో కిరణ్ కుమార్ రెడ్డి మంతనాలు జరుపినట్టు సమాచారం. ఈ చర్చలు ఫలప్రదం కానిపక్షంలో ఆయన వైఎస్ఆర్ సీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచాం. ఏదిఏమైనా ఈ విషయమై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశమున్నట్టు సమాచారం. 
 
కాగా, నాడు విభజన బిల్లును వ్యతిరేకించిన ఆయన, చివరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి గత ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. కొన్నాళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్న ఆయన తిరిగి రాజకీయాల్లోకి రానున్నారనే వార్త ఆయన అభిమానుల్లో ఆనందోత్సవాలను నింపుతోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments