Webdunia - Bharat's app for daily news and videos

Install App

దూకుడు పెంచిన కిరణ్‌... 23వ తేదీన మాజీ ఎమ్మెల్యేలతో జనసేనలోకి...

మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి దూకుడు పెంచారు. జనసేన పార్టీలోకి చేరికను ఇప్పటికే ఖరారు చేసుకున్న కిరణ్‌ తనకున్న సన్నిహితులతో కలిసి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. అది కూడా కాంగ్రెస్‌ పార్టీలో ప్రజాప

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (13:58 IST)
మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి దూకుడు పెంచారు. జనసేన పార్టీలోకి చేరికను ఇప్పటికే ఖరారు చేసుకున్న కిరణ్‌ తనకున్న సన్నిహితులతో కలిసి వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. అది కూడా కాంగ్రెస్‌ పార్టీలో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన మాజీలను తీసుకుని వెళ్లనున్నారు. ఇప్పటికే అందరితోను సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. బెంగుళూరులో మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ఒక సమావేశాన్ని కూడా నిర్వహించారు.
 
జనసేన పార్టీలో ఉపాధ్యక్షుడిగా కొనసాగుతానని, రానున్న ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేసి పార్టీని గెలిపిద్దామని ప్రజాప్రతినిధులకు చెప్పినట్లు సమాచారం. దీంతో వారంతా కిరణ్‌ వెంట నడవడానికి సిద్ధమయ్యారు. ఒకవైపు పవన్‌తో కూడా కిరణ్‌ చేసిన సంప్రదింపులన్నీ ఫలించడంతో పార్టీలోకి చేరిక సులభమైంది.
 
ఈనెల 23వ తేదీన హైదరాబాద్‌లోని పవన్‌ కళ్యాణ్‌ ఇంటి వద్దే కిరణ్‌ ముందుగా పార్టీలో చేరనున్నట్లు సమాచారం. అంతేకాకుండా జనసేనలో చేరిన తర్వాత పార్టీ ముఖ్య నేతలతో ఒక సభను నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments