Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఉపసంఘం ఏర్పాటు

Webdunia
బుధవారం, 28 ఆగస్టు 2019 (19:18 IST)
రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి విధానాలను రూపొందించేందుకు గాను మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నలుగురు మంత్రులు సభ్యులుగా ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అధ్యక్షతన ఏర్పాటైన ఈ ఉపసంఘంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, పినిపే విశ్వరూప్‌ సభ్యులుగా వ్యవహరించనున్నారు.

పేదలు, న్యాయవాదులు, అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు అందించే ఇళ్లస్థలాలపై ఉపసంఘం సమగ్ర అధ్యయనం చేయనుంది. వీరికి ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు విధివిధానాలను రూపొందించి నివేదిక అందించాల్సిందిగా ఉపసంఘానికి ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments