Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌కు సద్బుద్ధిని ప్రసాదించాలని మొక్కుకున్నా: ఎర్రబెల్లి

Webdunia
సోమవారం, 15 సెప్టెంబరు 2014 (11:27 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సద్బుద్ధిని ప్రసాదించాలని తాను సమ్మక్క సారలమ్మలను మొక్కుకున్నానని ఎర్రబెల్లి తెలిపారు. కేసీఆర్ అవాస్తవాలు మాట్లాడుకుండా చూడాలని ... ఆయనకు కోపం, గర్వం కూడా తగ్గించాలని తాను వనదేవతలను వేడుకున్నానని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి తెలిపారు. కేసీఆర్ తన వందరోజుల పాలనలో వెయ్యి అబద్ధాలు ఆడారని ఆయన విమర్శించారు.
 
మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించేందుకు కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహన్ రావు అన్నారు. టీడీపీ నాయకులకు మేడారం పూజారులు గిరిజన సాంప్రదాయం ప్రకారం ఘనస్వాగతం పలికారు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments