Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన పేరెంట్స్ కమిటీ ఎన్నికలు...95 శాతం పాఠశాలల్లో ఎన్నికలు పూర్తి: మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (22:12 IST)
రాష్ట్రంలోని పాఠశాలల్లో బుధవారం జరిగిన పేరెంట్స్ కమిటీ ఎన్నికల వివరాలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

మొత్తం 46,609 పాఠశాలలకు గాను 44, 237 పాఠశాలల్లో అంటే 94.91 శాతం పాఠశాలల్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగింది. అందులో 19 వేల పాఠశాలల్లో కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

వివిధ కారణాలతో కేవలం 5 శాతం 2, 372 పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. వెంటనే వాటిని కూడా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించటం జరిగింది.
 
ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. అలాగే పాఠశాలల అభివృద్ధి లో కూడా నూతన కమిటీ సభ్యులు భాగస్వాములు కావాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments