Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెంట్ షాక్... చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగు మృతి.... 12 ఏనుగుల ఘీంకారం

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (10:12 IST)
చిత్తూరు జిల్లా రామాపురంతండాలోని నక్కలగుట్ట వద్ద కరెంట్ షాక్ తగిలి శుక్రవారం తెల్లవారుజామున ఒక అడవి ఏనుగు మృతి చెందింది. తోటి ఏనుగు మృతి చెందడంతో 12 గజరాజులు మృతి చెందిన ఏనుగు చుట్టూ చేరి ఘీంకారాలు చేస్తున్నాయి. 
 
దీంతో ఆ సమీప గ్రామాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనల వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా  సమాచారం అందుకున్నప్పటికీ అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో పోలీసులు, అటవీ శాఖ అధికారులు సైతం సంఘటనా స్థలానికి వెల్లేందుకు వెనుకాడుతున్నట్టు సమాచారం. 
 
కొంతమంది దుండగులు వన్యప్రాణుల కోసం విద్యుత్ వైర్లను అమర్చారు. ఆ విద్యుత్ వైర్లు తగిలి ఏనుగు షాక్తో మృతి చెందిందని అధికారులు భావిస్తున్నారు. కాగా అడవిలో నుంచి దారి తప్పి బయటకు వచ్చిన ఒక ఏనుగుల గుంపు గత రెండు వారాలుగా చిత్తూరు జిల్లాలో సంచరిస్తున్న విషయం తెలిసిందే.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments