Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్భజన్‌ సింగ్‌ కు 'కరెంటు షాక్‌'

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (22:46 IST)
తన ఇంటి కరెంటు బిల్లును చూసి టీమ్‌ ఇండియా క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ షాక్‌కు గురయ్యారు.

తాను కట్టే బిల్లు కన్నా ఏడింతలు అధికంగా వచ్చిందని అన్నారు. ముంబయి అదాని ఎలక్ట్రిసిటీ సంస్థ నుండి ఇటీవల తనకు వచ్చిన మెసేజ్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

చుట్టుపక్కల ఉన్నవాళ్లందరి బిల్లు కూడా తనకే ఇచ్చారా అంటూ పోస్ట్‌ చేశారు. కరెంటు బిల్లు మొత్తం రూ. 33,900 వచ్చిందని అన్నారు. గతంలో బాలీవుడ్‌ నటి తాప్సీ కూడా తనకు రూ.36 వేలు కరెంటు బిల్లు వచ్చిందని ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments