Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్భజన్‌ సింగ్‌ కు 'కరెంటు షాక్‌'

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (22:46 IST)
తన ఇంటి కరెంటు బిల్లును చూసి టీమ్‌ ఇండియా క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ షాక్‌కు గురయ్యారు.

తాను కట్టే బిల్లు కన్నా ఏడింతలు అధికంగా వచ్చిందని అన్నారు. ముంబయి అదాని ఎలక్ట్రిసిటీ సంస్థ నుండి ఇటీవల తనకు వచ్చిన మెసేజ్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

చుట్టుపక్కల ఉన్నవాళ్లందరి బిల్లు కూడా తనకే ఇచ్చారా అంటూ పోస్ట్‌ చేశారు. కరెంటు బిల్లు మొత్తం రూ. 33,900 వచ్చిందని అన్నారు. గతంలో బాలీవుడ్‌ నటి తాప్సీ కూడా తనకు రూ.36 వేలు కరెంటు బిల్లు వచ్చిందని ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments