Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకరి తరువాత... కరెంట్ షాక్‌తో ఆరుగురు మృతి

Webdunia
మంగళవారం, 30 జూన్ 2015 (09:25 IST)
మృత్యువు ఒకరి తరువాత ఒకరిని తన దగ్గరకు చేర్చుకుంది. అందరికి ఉచ్చువేసి అమాంతం తీసుకెళ్ళిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కరెంట్ షాక్‌తో మరణించిన సంఘటన విజయవాడలో సభవించింది. వివరాలిలా ఉన్నాయి. 
 
విజయవాడ నగరం భవానీపురం ఊర్మిళానగర్‌లో ఒకరికి కరెంట్‌షాక్‌ కొట్టి విలవిలాడుతుండగా, ఒకరిని రక్షించబోయి మరొకరు ఇలా ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఇంటి సిమెంటు రేకులు తొలగిస్తుండగా కరెంట్‌ షాక్‌తో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటిపై ఉన్న రేకులు విద్యుత్‌ వైర్లకు తగిలి కరెంట్‌షాక్‌ కొట్టింది. 
 
సాధారణంగా సినిమాల్లో కనిపించే కామెడీ దృశ్యంలాంటి సంఘటన నిజ జీవితంలో ఆరుగురి ప్రాణాలు తీసింది. మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.  వచ్చి మరణించారు. ప్రమాదస్థలాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments