Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులిచింతల ప్రాజెక్టు సమీపంలో భూకంపం .. కొన్ని సెకన్లపాటు ప్రకంపనలు

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (10:11 IST)
ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడులో ఉన్న పులిచింతల ప్రాజెక్టు సమయంలో ఆదివారం ఉదయం భూప్రకంపనలు కనిపించాయి. ఈ ప్రాంతంలో ఆదివారం ఉదయం 7.26 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు ఈ ప్రకంపనలు కనిపించాయి. ముఖ్యంగా, అచ్చంపేట మండలం మాదిరిపాడు, చల్లగరిక, గింజపల్లి తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కనిపించింది. దీంతో పులిచింత ప్రాజెక్టు సమీప గ్రామాల ప్రజలు భయంతో వణికిపోయారు. 
 
మళ్లీ భూప్రకంపనలు వస్తాయేమోనన్న భయంతో వారు ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడుతూ రోడ్డుపైనే కూర్చొనివున్నారు. అయితే, అది స్వల్ప భూకంపమేనని, భయపడాల్సిన పనిలేదని నిపుణులు చెబుతున్నారు. అదేసమయంలో ఈ భూప్రకంపనలపై సమాచారం అందుకున్న అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments