Webdunia - Bharat's app for daily news and videos

Install App

2015 మే 9,10,11 తేదీల్లో డీఎస్సీ పరీక్షలు: మంత్రి గంటా ప్రకటన

Webdunia
శుక్రవారం, 21 నవంబరు 2014 (11:51 IST)
2015 మే 9,10,11 తేదీల్లో డీఎస్సీ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకోసం డీఎస్సీ-2014 నోటిఫికేషన్‌ షెడ్యూలుని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. 
 
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాస్‌రావు ప్రకటించారు. మొత్తం 9,061 పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదలవుతుందన్నారు. 
 
స్కూల్‌ అసిస్టెంట్‌ 1,849 పోస్టులు, ఎస్‌జీటీ 6,244 పోస్టులు, లాంగ్వేజ్‌ పండిట్‌ 812 పోస్టులు, పీఈటీ 156 పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనునన్నట్లు చెప్పారు.
 
గురువారం ఏపీ సచివాలయంలో మంత్రి గంటా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. ప్రతీ సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments