Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొల్లపూడిలో గంజాయి కలకలం..విజయవాడను వణికిస్తున్న డ్రగ్స్ మాఫియా

Webdunia
సోమవారం, 8 జులై 2019 (08:42 IST)
విజయవాడను డ్రగ్స్ మాఫియా వణికిస్తోంది. రాజధాని ప్రాంతం కావడంతో ఇప్పుడిప్పుడే పాగా వేస్తున్న మాఫియా పోలీసులతో పాటు తల్లిదండ్రులనూ దడపుట్టిస్తోంది. తాజాగా గొల్లపూడిలో భారీగా పట్టుబడ్డ గంజాయి ఈ భయాన్ని మరింత పెంచింది. భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గొల్లపూడి వన్ సెంటర్ దగ్గర సాయిపురం కాలనీలో ఆదివారం రాత్రి ఆకస్మికంగా పోలీసులు తనిఖీ చేశారు.
 
గొల్లపూడి సాయిపురం కాలనీలో  గంజాయి అమ్ముతున్నారని పక్కా సమాచారం అందుకున్న సీఐ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సై స్వామి తన సిబ్బందితో తనిఖీ చేస్తున్న సమయంలో గంజాయితో ముగ్గురు యువకులు పట్టుబడ్డారు.
 
వారిని స్టేషన్కు తరలించి విచారిoచగా ఆరు కేజీల గంజాయి దొరికింది. వీరు ఏకలవ్య నగర్‌కు చెందిన హనుక్, భవానిఫురం కు చెందిన దినేష్ రెడ్డి. ముజమిల్‌గా గుర్తించారు. ముగ్గురూ గొల్లపూడిలోని కొన్ని ప్రముఖ కాలేజీ స్టూడెంట్స్‌కి గంజాయి సప్లై చేస్తున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కథ, కథనాల మీదే నడిచే సినిమా రా రాజా చూసి సక్సెస్ చేయాలి: దర్శకుడు బి. శివ ప్రసాద్

నేను చెప్పింది కాకపోతే ఇకపై జడ్జిమెంట్ ఇవ్వను : రాజేంద్రప్రసాద్

Chitra Purushotham: ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్‌కు ఫోజులిచ్చి ఆన్‌లైన్‌‌లో వైరల్ (Video)

అమ్మాయిలు క్యూట్ గా అలాంటి తప్పులు చేస్తే మాకు బాగా నచ్చుతుంది : హీరో నితిన్

అట్లీతో అల్లు అర్జున్ సినిమా.. ఐదుగురు హీరోయిన్లు నటిస్తారట?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments