Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొల్లపూడిలో గంజాయి కలకలం..విజయవాడను వణికిస్తున్న డ్రగ్స్ మాఫియా

Webdunia
సోమవారం, 8 జులై 2019 (08:42 IST)
విజయవాడను డ్రగ్స్ మాఫియా వణికిస్తోంది. రాజధాని ప్రాంతం కావడంతో ఇప్పుడిప్పుడే పాగా వేస్తున్న మాఫియా పోలీసులతో పాటు తల్లిదండ్రులనూ దడపుట్టిస్తోంది. తాజాగా గొల్లపూడిలో భారీగా పట్టుబడ్డ గంజాయి ఈ భయాన్ని మరింత పెంచింది. భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గొల్లపూడి వన్ సెంటర్ దగ్గర సాయిపురం కాలనీలో ఆదివారం రాత్రి ఆకస్మికంగా పోలీసులు తనిఖీ చేశారు.
 
గొల్లపూడి సాయిపురం కాలనీలో  గంజాయి అమ్ముతున్నారని పక్కా సమాచారం అందుకున్న సీఐ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎస్సై స్వామి తన సిబ్బందితో తనిఖీ చేస్తున్న సమయంలో గంజాయితో ముగ్గురు యువకులు పట్టుబడ్డారు.
 
వారిని స్టేషన్కు తరలించి విచారిoచగా ఆరు కేజీల గంజాయి దొరికింది. వీరు ఏకలవ్య నగర్‌కు చెందిన హనుక్, భవానిఫురం కు చెందిన దినేష్ రెడ్డి. ముజమిల్‌గా గుర్తించారు. ముగ్గురూ గొల్లపూడిలోని కొన్ని ప్రముఖ కాలేజీ స్టూడెంట్స్‌కి గంజాయి సప్లై చేస్తున్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments