Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రోన్ల సాయంతో గంజాయి పంటలు ధ్వంసం... సూపర్ ఐడియా ఫోటోలు వైరల్

సెల్వి
సోమవారం, 11 నవంబరు 2024 (18:49 IST)
Ganja farm
ఏపీలో గంజాయి సాగును అరికట్టడానికి ప్రస్తుత ప్రభుత్వం, పోలీసు శాఖ చురుకుగా పనిచేస్తున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో గంజాయి సాగును ఎదుర్కోవడానికి డ్రోన్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. 
 
తాజాగా డ్రోన్ల సాయంతో గంజాయి పంటను కనిపెట్టిన పోలీసు అధికారులు విజయవంతంగా ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళితే అల్లూరి సీతారామరాజు జిల్లా మాడ్గుల మండలం డేగలరాయి గ్రామంలో డ్రోన్ల ద్వారా ఐదు ఎకరాల్లో గంజాయి సాగును పోలీసులు గుర్తించారు. 
 
ఈ పంటలను డ్రోన్ల ద్వారా నాశనం చేశారు. ఈ పంట సాగు చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు డ్రోన్ల సాయంతో గంజాయి పంటను ధ్వంసం చేసిన ఫోటోలను ఏపీ పోలీసులు ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మాదకద్రవ్యాల నివారణలో టెక్నాలజీ వినియోగంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments