Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై నుండి మచిలీపట్నంకు ప్రతి రోజు తాగు నీరు: మంత్రి పేర్ని నాని

Webdunia
శనివారం, 9 మే 2020 (19:42 IST)
జూలై నెలనుండి మచిలీపట్నం పుర ప్రజలకు ఇప్పటివలే రోజు విడిచి రోజు కాకుండా ప్రతిరోజూ స్వచ్ఛమైన మంచినీరు అందిస్తామని రవాణా, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని)తెలిపారు.

ఇక నుంచి మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఆధునిక సాంకేతిక  పరిజ్ఞానంతో స్వచ్ఛమైన తాగునీరు పంపిణీ కానుందని ఆయన అన్నారు.

స్థానిక రాజుపేట కేశవరావు తోట ప్రాంతం లో నూతనంగా నిర్మించిన రాపిడ్ సాండ్ ఫిల్టర్స్ సముదాయాన్ని మంత్రి నిరాడంబరంగా ప్రారంభించారు.

ఈ విధానంతో పట్టణ ప్రజలకు సమృద్ధిగా పరిశుభ్రమైన తాగునీరు సరఫరా కానుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలకసంస్థ కమీషనర్ శివరామకృష్ణ, ఎంఇ త్రినాధ్ రావు, డీఇ, ఏఇ లు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికుల సమ్మె వెనుక కుట్ర - రాజీనామాలు చేసిన కాదంబరి కిరణ్

Manoj: మ్యాజికల్ స్టిక్ తో తేజ సజ్జా, బ్లాక్ స్వోర్డ్ తో మనోజ్ ల మిరాయ్ పోరాటం

Raviteja: మాస్ జాతర ఆలస్యమైనా అసలైన పండుగను సిద్ధమంటూ నిర్మాతలు ప్రకటన

Sivakarthikeyan : మానసిక స్థితి కలిగిన వ్యక్తిగా శివకార్తికేయన్ మదరాసి

OG: పవన్ కళ్యాణ్ పుట్టినరోజున దే కాల్ హిమ్ ఓజీ. నుంచి కొత్త అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments