Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంటువ్యాధులపై పోరాటం.. వైఎస్ వివేకా కుమార్తెకు ఐడీఎస్ఏ ఫెలోషిప్

సెల్వి
సోమవారం, 13 మే 2024 (17:20 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతను ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా (ఐడీఎస్ఏ) ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫెలోషిప్‌కు ఎంపిక చేసింది. ఐడీఎస్ఏ ప్రెసిడెంట్ స్టీవెన్ కె. స్మిత్ ఈ ప్రకటన చేశారు. 
 
సునీత అంకితభావం, నైపుణ్యం, నాయకత్వం, రోగుల సంరక్షణ పట్ల నిబద్ధత తమ సంస్థకు అత్యంత ప్రయోజనకరంగా ఉన్నాయని ప్రశంసించారు. 
 
మానవాళిని గణనీయంగా ప్రభావితం చేసే అంటు వ్యాధులను ఎదుర్కోవడంలో, బాధిత రోగుల పట్ల సేవాభావంతో వ్యవహరించడం ద్వారా తన బాధ్యతలను పెంపొందించడంలో తన పాత్రను గుర్తించడంపై డాక్టర్ సునీత హర్షం వ్యక్తం చేశారు. 
 
సునీత సాధించిన విజయం పట్ల అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంటు వ్యాధులపై సునీత అవిశ్రాంత పోరాటాన్ని కొనియాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments