Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంటువ్యాధులపై పోరాటం.. వైఎస్ వివేకా కుమార్తెకు ఐడీఎస్ఏ ఫెలోషిప్

సెల్వి
సోమవారం, 13 మే 2024 (17:20 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతను ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా (ఐడీఎస్ఏ) ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫెలోషిప్‌కు ఎంపిక చేసింది. ఐడీఎస్ఏ ప్రెసిడెంట్ స్టీవెన్ కె. స్మిత్ ఈ ప్రకటన చేశారు. 
 
సునీత అంకితభావం, నైపుణ్యం, నాయకత్వం, రోగుల సంరక్షణ పట్ల నిబద్ధత తమ సంస్థకు అత్యంత ప్రయోజనకరంగా ఉన్నాయని ప్రశంసించారు. 
 
మానవాళిని గణనీయంగా ప్రభావితం చేసే అంటు వ్యాధులను ఎదుర్కోవడంలో, బాధిత రోగుల పట్ల సేవాభావంతో వ్యవహరించడం ద్వారా తన బాధ్యతలను పెంపొందించడంలో తన పాత్రను గుర్తించడంపై డాక్టర్ సునీత హర్షం వ్యక్తం చేశారు. 
 
సునీత సాధించిన విజయం పట్ల అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంటు వ్యాధులపై సునీత అవిశ్రాంత పోరాటాన్ని కొనియాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments