Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానంతో దారుణంగా నరికి చంపిన భర్త

చిత్తూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. భార్యపై గత కొన్ని నెలలుగా అనుమానం పెట్టుకున్న భర్త ఒక్కసారిగా భార్యపై దాడి చేసి దారుణంగా కొట్టి చంపేశాడు. మదనపల్లి మండలం నక్కలదిన్నెలో పద్మావతి, వెంకటరమణ నాయక్‌లు నివాసముంటున్నారు. వెంకరమణ నాయక్‌ స్థానికంగా ఆటో

Webdunia
మంగళవారం, 3 మే 2016 (16:14 IST)
చిత్తూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. భార్యపై గత కొన్ని నెలలుగా అనుమానం పెట్టుకున్న భర్త ఒక్కసారిగా భార్యపై దాడి చేసి దారుణంగా కొట్టి చంపేశాడు. మదనపల్లి మండలం నక్కలదిన్నెలో పద్మావతి, వెంకటరమణ నాయక్‌లు నివాసముంటున్నారు. వెంకరమణ నాయక్‌ స్థానికంగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. 
 
గత కొన్ని నెలలుగా పద్మావతిపై అనుమానంతో ఉన్నాడు వెంకరమణ. దీంతో మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో పద్మావతి ఇంటి ఆవరణలో నిద్రిపోతుండగా ఆమెపై దాడికి దిగాడు. ఇటుకరాయితో తలపై గట్టిగా కొట్టి చంపేసి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమివ్వగా అప్పటికే పద్మావతి మృతి చెందింది. నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments