Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీనామాకు వెనుకాడను : వైసీపీ మంత్రి అజాంపాషా

Webdunia
శనివారం, 15 ఫిబ్రవరి 2020 (21:05 IST)
వైసీపీ ఎన్డీఏలో చేరే అవకాశముందన్న ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఏపీ మంత్రి అంజాద్‌ బాషా సంచలన వ్యాఖ్యలు చేశారు.

శనివారం కడపలో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా ఎంతవరకైనా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

”నాకు పదవులు కాదు..నియోజకవర్గ ప్రజలే ముఖ్యం. ఎన్‌ఆర్‌సీపై కేంద్రం ముందుకెళ్తే రాజీనామాకైనా సిద్ధం. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడానికి సీఎంను ఒప్పిస్తా.

ఎన్డీయేలో చేరుతామని అసత్య ప్రచారం చేస్తున్నారు. మా ప్రభుత్వం ఎన్డీయేలో చేరే ప్రసక్తే లేదు. 151 సీట్లు గెలిచాం.. ఎందుకు ఎన్డీయేలో కలుస్తాం.

బీజేపీతో భవిష్యత్తులో కూడా కలిసే ప్రసక్తే లేదు. బీసీలు, మైనారిటీల కోసం పనిచేస్తున్న లౌకిక పార్టీ మాది” అని అంజాద్‌ బాషా అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments