Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశం పార్టీలో చేరనున్న డొక్కా మాణిక్య వరప్రసాద్‌

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2015 (22:26 IST)
మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయన ఇప్పటికే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఏపీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. 
 
మాణిక్య వరప్రసాద్‌ ఇటీవల వైకాపాలో చేరతారనే ప్రచారం జరిగింది. ఒక దశలో ఆయన నిర్ణయం తీసుకున్నారు. మారుతన్న పరిస్థితులను అనుసరించి ఆయన మనసు మార్చుకుని రాష్ట్రాభివృద్ధికి తెలుగుదేశం చేస్తున్న కృషికి ఆకర్షితులై తమ పార్టీలో చేరుతున్నారని నాయకులు తెలిపారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments