Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాడేపల్లి వైసిపి ఆఫీసుని అంత అర్జంటుగా ఎందుకు కూల్చివేశారో తెలుసా? (video)

ఐవీఆర్
ఆదివారం, 23 జూన్ 2024 (22:17 IST)
తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఉన్నఫళంగా కూటమి ప్రభుత్వం కూల్చివేసిందంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ మంగళగిరి-తాడేపల్లి కార్పోరేషన్ ఈ నిర్మాణం అక్రమంగా చేస్తున్నారనీ, సంజాయిషీ ఇవ్వాలంటూ గత మే నెల నుంచి నోటీసుల రూపంలో ఇస్తూనే వుంది. ఐతే వాటిని పట్టించుకోని వైసిపి సర్కార్ కార్యాలయం నిర్మాణం చేపట్టింది. తమ నోటీసులకు సమాధానం ఇవ్వకుండా నిర్మాణం చేస్తుండటంతో భవనాలను నిర్మిస్తున్న స్థలం నీటిపారుదల శాఖకు చెందినదని పేర్కొంటూ సీఆర్‌డీఏ అధికారులు కూల్చివేసారు. 
 
తాడేపల్లిలోని సర్వే నంబర్ 202/ఏ1లోని ఆ భూమిని జగన్ మోహన్ రెడ్డి తన అధికార దుర్వినియోగం చేసి వైసీపీకి కట్టబెట్టారని టీడీపీ అంటోంది. ఆ రెండెకరాల్లో పార్టీ కార్యాలయాన్ని నిర్మించి పక్కనే ఉన్న 15 ఎకరాలను ఆక్రమించుకోవాలని జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రెండు ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు నీటిపారుదల శాఖ జగన్‌కు అనుమతి ఇవ్వలేదని సమాచారం.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం