Webdunia - Bharat's app for daily news and videos

Install App

జోగి రమేశ్ సతీమణి ధరించిన నెక్లెస్ ధర రూ.23 కోట్లా??

ఠాగూర్
సోమవారం, 2 జూన్ 2025 (16:31 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ సతీమణి ధరించిన నెక్లెస్ విలువ రూ.23 కోట్లంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. జోగి రమేష్ కుమార్తె వివాహం తాజాగా జరిగింది. ఆ సమయంలో జోగి రమేశ్ సతీమణి 400 క్యారెట్ల వజ్రాలు పొదిగిన నెక్లెస్‌ను మెడలో ధరించారు. దీని ధర రూ.23.5 కోట్లుగా ఉంటుందని సోషల్ మీడియాలో ఓ చర్చ సాగుతోంది. పైగా, ఈ వివాహ వేడుకలో ఆమె ధరించిన నెక్లెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, ప్రతి ఒక్కరినీ అమితంగా ఆకర్షించింది. ఈ నెక్లెస్‌కు సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట సందడి చేస్తోంది. 
 
కాగా, కాంగ్రెస్ పార్టీ నుంచి వైకాపా గూటికి చేరిన జోగి రమేశ్ గత వైకాపా ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. అలాగే అగ్రిగోల్డ్ స్కామ్‌తో పాటు గత వైకాపా ప్రభుత్వంలో జరిగిన పలు అవినీతి అక్రమాల్లో జోగి రమేశ్‌ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గన్నవరం టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిపై కేసులోని నిందితుల్లో ఆయన ఒకరుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

Danger Boys: మరో మంజమల్ బాయ్స్ ఈ డేంజర్ బాయ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments