Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మూడు ప్రతిరోజు చేయండి.. వందేళ్ళు బతుకుతారు.. ఎవరు?

Webdunia
శనివారం, 14 సెప్టెంబరు 2019 (22:01 IST)
చిత్తూరుజిల్లా పుత్తూరు సమీపంలోని సిద్ధార్థ కళాశాలలో మహాసత్సంగ్ కార్యక్రమం జరిగింది. జ్ఞానము, ధ్యానము, గానం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ ఆధ్మాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ అశోక్ రాజు కూడా పాల్గొన్నారు. కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు ప్రజలు, విద్యార్థినీవిద్యార్థులు. 
 
వైవిధ్యమైన సృష్టి మనిషి ఆనందంగా ఉండడానికే అన్నారు ఆధ్యాత్మిక గురువు రవిశంకర్. విద్యా దానం ఎంతో గొప్పదని.. ప్రతి పాఠశాల దేవాలయంతో సమానమన్నారు. జీవితంలో ఒడిదుడుకులను అధైర్యపడకుండా ఎదుర్కోవాలన్నారు. ప్రతి మనిషికి యోగా, ధ్యానం ఎంతో అవసరమన్నారు. ప్రధాని మోడీ పిలుపుతో స్వచ్ఛభారత్‌ను పాటించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments