Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మూడు ప్రతిరోజు చేయండి.. వందేళ్ళు బతుకుతారు.. ఎవరు?

Webdunia
శనివారం, 14 సెప్టెంబరు 2019 (22:01 IST)
చిత్తూరుజిల్లా పుత్తూరు సమీపంలోని సిద్ధార్థ కళాశాలలో మహాసత్సంగ్ కార్యక్రమం జరిగింది. జ్ఞానము, ధ్యానము, గానం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ ఆధ్మాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ అశోక్ రాజు కూడా పాల్గొన్నారు. కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు ప్రజలు, విద్యార్థినీవిద్యార్థులు. 
 
వైవిధ్యమైన సృష్టి మనిషి ఆనందంగా ఉండడానికే అన్నారు ఆధ్యాత్మిక గురువు రవిశంకర్. విద్యా దానం ఎంతో గొప్పదని.. ప్రతి పాఠశాల దేవాలయంతో సమానమన్నారు. జీవితంలో ఒడిదుడుకులను అధైర్యపడకుండా ఎదుర్కోవాలన్నారు. ప్రతి మనిషికి యోగా, ధ్యానం ఎంతో అవసరమన్నారు. ప్రధాని మోడీ పిలుపుతో స్వచ్ఛభారత్‌ను పాటించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments