Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మూడు ప్రతిరోజు చేయండి.. వందేళ్ళు బతుకుతారు.. ఎవరు?

Webdunia
శనివారం, 14 సెప్టెంబరు 2019 (22:01 IST)
చిత్తూరుజిల్లా పుత్తూరు సమీపంలోని సిద్ధార్థ కళాశాలలో మహాసత్సంగ్ కార్యక్రమం జరిగింది. జ్ఞానము, ధ్యానము, గానం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ ఆధ్మాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ అశోక్ రాజు కూడా పాల్గొన్నారు. కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు ప్రజలు, విద్యార్థినీవిద్యార్థులు. 
 
వైవిధ్యమైన సృష్టి మనిషి ఆనందంగా ఉండడానికే అన్నారు ఆధ్యాత్మిక గురువు రవిశంకర్. విద్యా దానం ఎంతో గొప్పదని.. ప్రతి పాఠశాల దేవాలయంతో సమానమన్నారు. జీవితంలో ఒడిదుడుకులను అధైర్యపడకుండా ఎదుర్కోవాలన్నారు. ప్రతి మనిషికి యోగా, ధ్యానం ఎంతో అవసరమన్నారు. ప్రధాని మోడీ పిలుపుతో స్వచ్ఛభారత్‌ను పాటించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments