Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త సంవత్సర వేడుకలొద్దు.. నన్ను కలవడానికి రావద్దు.. చింతకాయల అయ్యన్న

సెల్వి
మంగళవారం, 31 డిశెంబరు 2024 (11:48 IST)
Ayyanna Patrudu
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నూతన సంవత్సర వేడుకలకు ముందు కీలక ప్రకటన చేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి తనను ఎవరూ వ్యక్తిగతంగా కలవవద్దని అభ్యర్థించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళిగా కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించింది.
 
ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరపు వేడుకలకు ఆతిథ్యం ఇవ్వడం లేదా అందులో పాల్గొనడం సరికాదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిర్ణయించారు. అంతేగాకుండా నూతన సంవత్సర శుభాకాంక్షల కోసం జనవరి 1న తనను వ్యక్తిగతంగా కలవడం శుభాకాంక్షలు తెలపడం మానుకోవాలని కోరారు. 
 
మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. దేశాన్ని ప్రపంచంతో పోటీపడేలా చేసిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అంటూ కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ ప్రధాని మన్మోహన్‌తో తెలంగాణకు ఉన్న బంధం ఎప్పటికీ మరిచిపోలేనిదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments