Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త సంవత్సర వేడుకలొద్దు.. నన్ను కలవడానికి రావద్దు.. చింతకాయల అయ్యన్న

సెల్వి
మంగళవారం, 31 డిశెంబరు 2024 (11:48 IST)
Ayyanna Patrudu
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నూతన సంవత్సర వేడుకలకు ముందు కీలక ప్రకటన చేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి తనను ఎవరూ వ్యక్తిగతంగా కలవవద్దని అభ్యర్థించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళిగా కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించింది.
 
ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరపు వేడుకలకు ఆతిథ్యం ఇవ్వడం లేదా అందులో పాల్గొనడం సరికాదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిర్ణయించారు. అంతేగాకుండా నూతన సంవత్సర శుభాకాంక్షల కోసం జనవరి 1న తనను వ్యక్తిగతంగా కలవడం శుభాకాంక్షలు తెలపడం మానుకోవాలని కోరారు. 
 
మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. దేశాన్ని ప్రపంచంతో పోటీపడేలా చేసిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అంటూ కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ ప్రధాని మన్మోహన్‌తో తెలంగాణకు ఉన్న బంధం ఎప్పటికీ మరిచిపోలేనిదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments