Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాది అపవిత్ర బంధమా? ఆ కెమెరామెన్ ఎవరో మాకు తెలియదు : దివ్వెల మాధురి (Video)

ఠాగూర్
శనివారం, 12 అక్టోబరు 2024 (17:20 IST)
ఇటీవల వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లారు. ఆ సమయంలో వారిద్దరూ తిరుమల పుణ్యక్షేత్రంలో ఫోటో షూట్ చేశారు. దీంతో దివ్వెల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మాధురి వివరణ ఇచ్చారు. 
 
తిరుమలలో తాను ఎలాంటి ఫోటోషూట్ చేయలేదని, ఒక్క రీల్ కూడా రికార్డ్ చేయలేదని, దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి పోస్టులు పెట్టలేదని స్పష్టం చేశారు. తమ వెంట వచ్చిన కెమెరామెన్ మీడియాకు చెందిన వ్యక్తి అని, అతడితో తమకు ఎలాంటి సంబంధం లేదని మాధురి చెప్పారు. తాము వద్దని వారిస్తున్నా వినకుండా తమ వెంటపడ్డాడని తెలిపారు. మీడియా చానళ్ళకు చెందిన ప్రతినిధులే ఆ కెమెరామెన్‌ను తన వెంట పంపించారని ఆరోపించారు. 
 
తాను తిరుమల మాడవీధుల్లో తన సొంత సెల్‌ఫోనుతో సాయంత్రం వేళ ఒక్క ఫోటో కూడా తీసుకోలేకపోయానని మాధురి ఆవేదన వ్యక్తం చేశారు. తనపై పోలీసులు ఫిర్యాదు చేసినవారు. తాను తిరుమలలో ఒక్క ఫోటో కానీ, వీడియో కానీ తీసినట్టు చూశారా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. కాగా, ఆమెపై కేసుతో దివ్వెల మాధురి చిక్కుల్లో పడిన విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments