Webdunia - Bharat's app for daily news and videos

Install App

29న వైజాగ్‌కు రానున్న ప్రధాని మోడీ.. ముమ్మరంగా ఏర్పాట్లు

ఠాగూర్
సోమవారం, 25 నవంబరు 2024 (09:08 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన ఈ నెల 29వ తేదీన వైజాగ్ సిటీకి వస్తున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేస్తారు. ఈ సందర్భంగా ఆయన వైజాగ్‌లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందులో టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లు పాల్గొనే అవకాశం ఉంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో స్థానిక జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రసాద్ వెల్లడించారు. 29వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు ఆంధ్రా వర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ప్రధాని మోడీ భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇతర ప్రాజెక్టులకు ఈ సభ నుంచి మోడీ శంకుస్థాపన చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments