Webdunia - Bharat's app for daily news and videos

Install App

29న వైజాగ్‌కు రానున్న ప్రధాని మోడీ.. ముమ్మరంగా ఏర్పాట్లు

ఠాగూర్
సోమవారం, 25 నవంబరు 2024 (09:08 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన ఈ నెల 29వ తేదీన వైజాగ్ సిటీకి వస్తున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేస్తారు. ఈ సందర్భంగా ఆయన వైజాగ్‌లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందులో టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లు పాల్గొనే అవకాశం ఉంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో స్థానిక జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రసాద్ వెల్లడించారు. 29వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు ఆంధ్రా వర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ప్రధాని మోడీ భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇతర ప్రాజెక్టులకు ఈ సభ నుంచి మోడీ శంకుస్థాపన చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments