Webdunia - Bharat's app for daily news and videos

Install App

29న వైజాగ్‌కు రానున్న ప్రధాని మోడీ.. ముమ్మరంగా ఏర్పాట్లు

ఠాగూర్
సోమవారం, 25 నవంబరు 2024 (09:08 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన ఈ నెల 29వ తేదీన వైజాగ్ సిటీకి వస్తున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేస్తారు. ఈ సందర్భంగా ఆయన వైజాగ్‌లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందులో టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లు పాల్గొనే అవకాశం ఉంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో స్థానిక జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రసాద్ వెల్లడించారు. 29వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు ఆంధ్రా వర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ప్రధాని మోడీ భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇతర ప్రాజెక్టులకు ఈ సభ నుంచి మోడీ శంకుస్థాపన చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments