Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కార్ కొత్త ఎత్తు: ఏపీలో డిసెంబరు 25న ఇళ్ల స్థలాలు పంపిణీ

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (16:36 IST)
ఏపీలో పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలు మెప్పును పొందుతున్న వైస్ జగన్ ప్రస్తుతం మరో పథకాన్ని అమలు పరచనున్నారు. పేదప్రజలకు ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తానని తన హామీలో పేర్కొన్నారు. కానీ వీటిపై కోర్టులో స్టేతో వాయిదా పడుతూ వస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీకి జగన్ ప్రభుత్వం ఇప్పుడు కొత్త ఎత్తు వేసింది.
 
డిసెంబరు 25న రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. కోర్టు స్టేలు లేని ప్రాంతాలలో డి-ఫామ్ పట్టాతో ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడంతో పాటు అదే రోజు ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇళ్ల స్థలాల పంపిణీకి ఇప్పటివరకు 30 లక్షల 68 వేల 281 లబబ్దిదారులను గుర్తించిన ప్రభుత్వం ఇందులో భాగంగా మొదటిసారిగా 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments