Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ కార్యాలయ శానిటరీ ఉద్యోగులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

Webdunia
సోమవారం, 11 మే 2020 (20:56 IST)
కరోనా వ్యాధి కారణంగా నిత్యావసర సరకుల కొరతను ఎదుర్కొంటున్న అసెంబ్లీ కార్యాలయ శానిటరీ ఉద్యోగులకు  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నిత్యావసర వస్తువులను పంపిణీ చేసింది.

ఈరోజు  అసెంబ్లీ సెక్రటరీ పి.బాలకృష్ణమాచార్యుల చేతుల మీదుగా అసెంబ్లీ ఆవరణలో అసెంబ్లీ కార్యాలయ శానిటరీ ఉద్యోగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ పి.బాలకృష్ణమాచార్యులతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులు, అసెంబ్లీ కార్యాలయ శానిటరీ ఉద్యోగులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిట్ నెస్ కోసం యువత సరైన సప్లిమెంట్స్ ఎంచుకోవాలి : సోనూ సూద్

స్వార్థపూరిత విధానాలతో కాదు.. కలిసికట్టుగా ముందుకుసాగుదాం : ప్రసన్న కుమార్

నటి మీరా మిథున్ అరెస్టుకు కోర్టు ఆదేశాలు

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments