Webdunia - Bharat's app for daily news and videos

Install App

భానుడి దెబ్బకు నాలుగేళ్ళలో 4 వేల మంది మృతి : సుజనా చౌదరి

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2016 (08:33 IST)
గత నాలుగు సంవత్సరాలుగా ఎండ వేడికి తట్టుకోలేక దేశ వ్యాప్తంగా నాలుగు వేల మంది మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభలో విపక్ష సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సాంకేతిక, భూవిజ్ఞాన సహాయ మంత్రి సుజనా చౌదరి పై విధంగా సమాధానమిచ్చారు. నాలుగేళ్లలో 4204 మంది చనిపోయారని, వీరిలో 2013లో 1433 మంది చనిపోగా అందులో 1393 మంది ఆంధ్రప్రదేశ్‌ నుంచే ఉన్నారు. 
 
అలాగే, 2015లో ఆంధ్రప్రదేశ్‌లో 1422 మంది మృత్యువాత పడగా, 584 మంది తెలంగాణలో చనిపోయినట్టు మంత్రి వివరించారు. ఈ యేడాది మార్చి నాటికి ఎండ వేడిమి కారణంగా 87 మంది మృతి చెందారన్నారు. అందులో తెలంగాణలో 56, ఒడిశాలో 19, ఆంధ్రప్రదేశ్‌ 8, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఒక్కొక్కరు చొప్పున ఉన్నట్టు ఆయన వెల్లడించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments