Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబ‌రు 12న‌ 'డ‌య‌ల్ యువ‌ర్ ఈవో'

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (08:25 IST)
డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం డిసెంబ‌రు 12వ తేదీన శ‌నివారం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది. 

ఈ  కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి‌కి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.
 
నేడు వైకుంఠ ఏకాద‌శి ఆన్‌లైన్‌ టికెట్ల కోటా విడుదల
వైకుంఠ ఏకాదశి సందర్బంగా డిసెంబర్ 25 నుండి జనవరి 3వ తేదీ వరకు 300/- రుపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను శుక్రవారం టీటీడీ విడుదల చేయనుంది. 
 
రోజుకు 20 వేల టికెట్ల చొప్పున 2 లక్షల టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. టీటీడీ www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా భ‌క్తులు టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments