Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు... స్వామికి ప్రత్యేక పూజలు

Webdunia
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (15:24 IST)
Srisailam
మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలంలో భక్తులు పోటెత్తారు. స్వామిఅమ్మవార్ల దర్శనం కోసం కూలైన్లో భక్తులు బారులు తీరారు. పాతాళగంగలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటున్నారు.

మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు 4 లక్షల మంది స్వామివారి దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు యాగంటి, మహానంది, కాల్వబుగ్గ, ఓంకార క్షేత్రాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. 
 
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో నిండిపోయింది. శివరాత్రి నేపథ్యంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. రాత్రి 11.30 గంటలకు గర్భగుడిలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments